#వార్తలు 🛕1000 కిలోల ఆలయాల బంగారం కరిగించిన తమిళనాడు.. ఎందుకంటే! admin / 2 days April 17, 2025 0 1 min read Temple Gold Turns into Temple Growth.! తమిళనాడు సర్కార్ భారీ నిర్ణయం తీసుకుంది! 21 ఆలయాల్లో భక్తులు సమర్పించిన 1000 కిలోలకుపైగా బంగారు వస్తువులు నిరుపయోగంగా ఉండడంతో, వాటిని కరిగించి 24 క్యారెట్ గోల్డ్ బార్లుగా మార్చింది. ఈ బంగారంను బ్యాంకులో డిపాజిట్ చేయడంతో, ఏటా రూ.17.81 కోట్ల వడ్డీ వస్తోంది. ఇది మొత్తం ఆలయాల అభివృద్ధికే వినియోగిస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యాంశాలు: హిందూ మత, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం. ఏటా వచ్చే వడ్డీ ఆదాయాన్ని ఆ ఆలయాల అభివృద్ధికే వినియోగించనున్నారు. ఈ పథకం పారదర్శకతకోసం మూడు కమిటీలు – ప్రతి ప్రాంతానికి ఒక రిటైర్డ్ న్యాయమూర్తి. అసెంబ్లీలో ఈ వివరాలు మంత్రి శేఖర్ బాబు ప్రవేశపెట్టారు. Tags: emple DevelopmentGold InvestmentGovernment Schemes IndiaHindu TemplesIndia Government NewsIndian CultureReligious News IndiaTamil Nadu GovernmentTamil Nadu NewsViral News India Share: