🛕1000 కిలోల ఆలయాల బంగారం కరిగించిన తమిళనాడు.. ఎందుకంటే!

Temple Gold Turns into Temple Growth.! తమిళనాడు సర్కార్ భారీ నిర్ణయం తీసుకుంది!   21 ఆలయాల్లో భక్తులు సమర్పించిన 1000 కిలోలకుపైగా బంగారు వస్తువులు  నిరుపయోగంగా         ఉండడంతో, వాటిని కరిగించి 24 క్యారెట్ గోల్డ్ బార్లుగా మార్చింది.     ఈ బంగారం‌ను బ్యాంకులో డిపాజిట్ చేయడంతో, ఏటా రూ.17.81 కోట్ల వడ్డీ వస్తోంది. ఇది మొత్తం ఆలయాల అభివృద్ధికే వినియోగిస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యాంశాలు: హిందూ మత, […]

అక్రమ వలసదారులపై అమెరికా సీరియస్ | US Immigration Crackdown Explained

అమెరికా ప్రభుత్వం మరో 104 మంది భారతీయ అక్రమ వలసదారులను దేశానికి పంపించింది. ఈ వలసదారులు శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అధికారుల ప్రకారం, వీరిలో 33 మంది గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ వలసదారులు వివిధ మార్గాల ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి, అక్కడ నిర్బంధానికి గురయ్యారు. వీరిలో కొంతమంది మానవ అక్రమ రవాణా ముఠాల ద్వారా అట్లాంటిక్ మహాసముద్రం, మెక్సికో మార్గంగా వెళ్లినట్లు సమాచారం. విమానాశ్రయానికి చేరుకున్నవారిని అధికారిక ప్రక్రియలు పూర్తయ్యే […]

హైదరాబాద్‌లో కిడ్నీ మాఫియా: సరూర్ నగర్ ఆసుపత్రిలో భారీ రాకెట్ బస్టింగ్

కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు, అలకానంద హాస్పటల్ సీజ్ చేసారు.రాష్ట్ర రాజధానిలో కిడ్నీ రాకెట్‌ కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సరూర్‌నగర్‌లోని అలకనంద ప్రైవేట్‌ ఆసు పత్రిలో కిడ్నీ మార్పిడిలు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగడంతో గుట్టు రట్టయింది. ఎప్పటి నుండో ఈ వ్యవహారం కొనసాగుతోందని . ఎంత మందికి కిడ్నీ మార్పిడి చేశారనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.హైదరాబాద్‌లో కిడ్నీ […]

  • 1
  • 2